మీరు మీ పేరు మరియు చిరునామాను అందించి, ఎవరైనా పెద్ద మొత్తంలో నల్లధనాన్ని కలిగి ఉన్నారని పేర్కొంటే, ప్రక్రియ ప్రకారం, ఆదాయపు పన్ను శాఖ పన్నుగా కాకుండా జరిమానాగా రికవరీ చేసే మొత్తంలో 20% మీకు లభిస్తుంది.
ఉదాహరణకు, మీరు ఐటి శాఖను రూ. 10 కోట్ల నల్లధనం కల్గిన వారి వివరాలు , ఐటీ శాఖ తిరిగి వారి నుండి పన్నులు వసూలు చేసి రూ. 1.50 కోట్లు జరిమానా మరియు సెస్ విదిస్తుంది. ఇప్పుడు మీరు ఈ 1.5 కోట్లలో 20% అంటే రూ. 30 లక్షలు పొందడానికి అర్హులు.
మీరు 10 కోట్ల నల్లధనాన్ని వెలికితీస్తే చాలా మంది పొరపాటున మీకు 10 కోట్లలో 20% లేదా 2 కోట్లు లభిస్తాయి అనుకుంటారు. ఇది తప్పు. అలాగే చాలా మంది తీసుకున్న పన్ను డబ్బులో 20% తమకు లభిస్తుందని అనుకంటారు – అంటే:- 40% పన్ను విధిస్తే – అప్పుడు వారికి రూ. 4 కోట్లు (10 కోట్లలో 40%) కానీ ఇది కూడా తప్పు. వారు జరిమానా మొత్తంలో 20% మాత్రమే పొందుతారు (శిక్షా మొత్తం).
ఇప్పుడు ఈ జరిమానా మొత్తం నాలుగు అథారిటీలకు అప్పీల్ చేయబడుతుంది – ఐటీ కమీషనర్, సివిల్ కోర్ట్, హైకోర్టు మరియు బహుశా సుప్రీం కోర్ట్ దీని పరిష్కారానికి 6-15 సంవత్సరాల మధ్య పడుతుంది. కాబట్టి ఇంత సమయం గడిచిన తర్వాత – జరిమానా మొత్తం ఇంకా కొనసాగితే – మీకు రూ. 30 లక్షలతో పాటు 15 సంవత్సరాలకు సంవత్సరానికి 6% అంటే దాదాపు రూ. 42 లక్షలు.
కాబట్టి సాధారణంగా 2002 నాటికి మీరు 10 కోట్ల నల్లధనాన్ని వెలికితీస్తే – మీరు క్లెయిమ్ చేసి 2012–2017 నాటికి రివార్డ్ పొందవచ్చు.